Home » Nifty
సెన్సెక్స్ 533.15 పాయింట్ల వద్ద పెరిగి 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 156.50 పాయింట్ల వద్ద పెరిగి 18,212.30 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్లు లాభపడింది.
ఒమిక్రాన్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం (నవంబర్ 8) భారీ లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో దూసుకెళ్లిన మార్చెట్లు.. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి.
స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కాష్టం. ఒక్కోరోజు భారీ లాభాలు వస్తాయి, మరో రోజు భారీ నష్టాలు చూడాల్సి ఉంటుంది. అదృష్టం బాగుంటే ఓవర్ నైట్ లో సంపన్నుడు కావొచ్చు..
రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో
దీపావళికి ముందే స్టాక్ మార్కెట్లో మంచి జోష్ కనిపిస్తోంది. గత కొద్దీ రోజులుగా మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి.
అదృష్టం అంటే వీరిదే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్క తోక తొక్కడం అంటే ఇదే. అవును మరి.. ఏడాదిలో లక్ష రూపాయల పెట్టుబడితో రూ.42లక్షలు సంపాదించడం అంటే మాటలా? వారి విషయంలో ఇది నిజమైంద
వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ భారీ నష్టాలతో ముగిసింది. బుధవారం ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే కాసేపటికే డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి సాగింది. చివరికి నష్
మార్కెట్ల దూకుడుతో ఇన్వెస్టర్ల లాభాల పంట