Home » Nifty
మరలా బంగారం ధర పెరుగుతోంది. బంగారం వ్యాపారుల నుండి డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. గురువారం రూ. 405 తగ్గిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ధరలు పెరిగాయి. ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ. 305 ధర పెరిగి రూ. 32 వేల 690కి చే
ఎన్నికలవేళ సాధారణంగా మందకొడిగా సాగే స్టాక్ మార్కెట్లు.. లాభాలలో ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడింగ్లో నిఫ్టీ ఇవాళ(3 ఏప్రిల్ 2019) జీవితకాల గరిష్టానికి చేరుకుంది. ఉదయం 9.31 సమయంలో నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,743 వద్ద, సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 39,201 వద్ద ట్ర
స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. రికార్డుల మోత మోగించింది. మార్చి 01వ తేదీ సోమవారం సెన్సెక్స్ 39 వేల 017 పాయింట్లు, నిఫ్టీ 11,710 పాయింట్ల మార్కును తాకాయి. చివరిలో తీవ్రమైన అమ్మకాలు ఎదురైనా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ, ఆటో రంగాలు, మెటల్, బ్యా�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి నష్టాల నుంచి బయటపడి మంగళవారం(మార్చి-26,2019) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు లాభపడి 38,233 దగ్గర, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 దగ్గర స్థిరపడ్డాయి. ముఖ్యంగా స్థిరాస్తి,ప్రభుత్వ రంగ బ్యాంకుల �
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ని కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎదుట ప్రవేశ పెట్టింది. అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటుండడంతో తాత్కాలిక మంత్రి హోదాలో మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవార�