Home » Nifty
Sensex, Nifty Bank Down : వారం క్రితం 50వేల పాయింట్లు దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన సెన్సెక్స్ నాలుగు రోజుల నుంచీ భారీ నష్టాలు నమోదు చేస్తోంది. 2021, జనవరి 27వ తేదీ బుధవారం 700 పాయింట్లకు పైగా కోల్పోయి 48వేల దిగువకు పడిపోయింది. బుధవారం ఉదయం 48వేల 385 పాయింట్ల దగ్గర ప�
మార్కెట్లను కరోనా కాటేసింది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలతోనే కాదు.. మదుపర్ల జీవితాలతోనూ ఆడుకుంటుంది. ప్రతి రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తుండగా.. లేటెస్ట్గా స్టాక్ మార్కెట్లలో మహాపతనం కొనసాగుతోంది. ఆర్థి�
స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మ�
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(మార్చి-9,2020)కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లలో కరోనా ప్రభావం ఉన్న సమయంలో కనీసం 10 సంవత్సరాలలో అతిపెద్ద సింగిల్-డే పతనంలో బెంచ్ మార్క్ సూచికలు
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లు కుదేలయ్యేందుకు కారణం అయ్యియి. అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరగడం, రూపాయి క్షీణించడంతో �
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 25, 2019) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ సూచీలు బలపడిన వేళ దేశీయ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కొక్కటిగా 1.15శాతం మేర ఎగసాయి. మధ్యాహ్న సెషన్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 40వేల 868 మరో లైఫ్ టైమ్ రికార్డును తాక�
స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల నేపథ్యంలో గత వారాంతంలో రికార్డు లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం జోరు కొనసాగించింది. సెన్సెక్స్ 1300 పాయ�
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ పెంచాయి. కార్పొరేట్ రంగానికి పన్నుల విషయంలో ఊరటనిస్తూ సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి నిర్మలా ఓ ప్రకటన చేశారు. దీంతో మార్కెట్ లాభాల బాటలో ట్రేడ్ అవుతోంది. కేవల�
ప్రభుత్వ బ్యాంకుల వీలనం ప్రక్రియ మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెట్టేసింది. అంతేకాదు ఆటో మొబైల్ విక్రయాలు తగ్గడం కూడా మార్కెట్లకు ప్రతీకూలంగా మారాయి. దీంతో దలాల్ స్ట్రీట్ లో సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా జీడీపీ 5 శాతం ఆరేళ్ల
స్టాక్ మార్కెట్లు ఇవాళ(ఆగస్టు-22,2019) భారీగా పతనమయ్యాయి. మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో రియల్టీ, మెటల్, ఆటో, పీఎస్యూ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్లోకి మళ్లే విదేశీ పెట్టుబడులపై బడ్జెట్లో పొందుపరిచిన పన్ను ప్రతిపాదనలపైనా కేంద్ర