Home » NTR
NTR30 అప్డేట్ గురించి ఎన్టీఆర్ అభిమానులు, సలార్ గురించి ప్రభాస్ అభిమానులు, RC15 గురించి చరణ్ అభిమానులు, SSMB28 గురించి మహేష్ అభిమానులు.. ఇలా ప్రతి హీరో అభిమానులు తమ హీరో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి కొద్ది రోజుల్లో ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే అభిమానుల
ఇండియన్ ఇండస్ట్రీలోని ఇద్దరు వర్సటైల్ యాక్టర్స్ ఒక సినిమా కోసం చేతులు కలపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో ధనుష్ కలిసి ఒక భారీ మల్టీస్టార్రర్ లో భాగం కాబోతున్నారట.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది దీంతో చిత్ర యూనిట్ నిన్న (ఫిబ్రవరి 5) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. హైదరాబాద్ JRC కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హ
చివరగా అందరూ ఎన్టీఆర్ 30 అప్డేట్ అడగడంతో దాని గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఒక్కోసారి సినిమాలు చేసేటప్పుడు చెప్పడానికి ఏమి ఉండదు. ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, ఉత్సాహం అర్ధమవుతుంది. కానీ ఇది నిర్మాతలు, దర్శకుల మీద ప్రెజర్ అవుతుంది.
తాజాగా అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.............
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను దర్శకుడు కొరటాల శివతో కలిసి పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ తరువాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడ�
అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 5న హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి...............
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేస్తుంది. ఇక విశ్వనాథ్ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోడీ, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, మహే�
కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. విశ్వనాథ్ సినీ కెరీర్ చూసుకుంటే ఎన్నో అవార్డులు, రివార్డులు ఉన్నాయి. వాటిని సాధించడంలో కూడా ఆయన ఎన్నో ప్రయోగాలే చేశారు.
హాస్పిటల్లో తారకరత్న ఎక్స్క్లూజివ్ విజువల్స్..