Home » paidi rakesh reddy
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Eleti Maheshwar Reddy: కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎంకి చెబితే అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
ప్యాకేజి కోసమే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీయే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ఎన్నికలొస్తే ఒకరిపై మరొరకు విమర్శలు చేసుకుంటారు. ఎన్నికలు అయిపోయాక దోస్తీ కడుతారని..అలా బయటకు డ్రామాల