Home » Pakistan
శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో పంజాబ్ గురుదాస్పుర్లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్ల కదలికలను గమనించిన బిఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపారు.
ఆడపిల్లలపై వివక్ష చూపుతూ, చదువుకు దూరం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సమయంలో ఒక మహిళను దేశ అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదల సమస్య వల్ల తనకు రాత్రివేళల్లో నిద్రపట్టట్లేదని అన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్.
ఆఫ్ఘన్ చేరాల్సిన భారత సహాయాన్ని తమ భూభాగం మీదుగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు భారత్ కోరే ఏ సహాయాన్నైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాక్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు
అనార్కలీ బజార్ లో బాంబు పేలుడు సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు.
భారత్ లోకి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని తరలించేందుకు పాకిస్తాన్ భారీ డ్రోన్లను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.
IATAలో సభ్యత్వం ఉన్న199 దేశాల పాసుపోర్టులపై..వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని విలువను లెక్కిస్తుంది HPI. ఈక్రమంలో 2022కి గానూ పాకిస్తాన్ పాసుపోర్టు విలువ 108వ స్థానానికే పరిమితం
భారత ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్ బెటర్ గానే ఉందంటున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజికి ముందు ఇంటరన్నేషనల్ మానిటరీ ఫండ్ అవసరాలను తీర్చేందుకు...
శనివారం రాత్రి సమయంలో గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవను భారత తీర రక్షక దళం అధికారులు పట్టుకున్నారు.
పాకిస్తాన్ చరిత్రలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ అయేషా మాలిక్ నియమితులై సంచలనం సృష్టించారు.