Home » Pakistan
మెగా సంబరం టీ-20 వరల్డ్ కప్ 2021 ముగిసింది. టోర్నీ ముగిసిన రెండ్రోజులకే వచ్చే దశాబ్దానికి షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. వేదికలుగా 8 దేశాలను ఎంపిక చేసింది. భారత్ కు అత్యధికంగా మూడు
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుకున్నారు ఏటీఎస్ అధికారులు.
ప్రస్తుత టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబరిచిన పాక్ ప్లేయర్లు మంచి పట్టుదలతో... సెమీ ఫైనల్ మ్యాచ్ కు కొద్ది రోజుల ముందే ఐసీయూలో 2రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని బరిలోకి దిగాడట.
పాకిస్తాన్లోని కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలతో వణుకుతోంది. ఈ వైరల్ జ్వరాలు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
అఫ్ఘాన్కు ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. అయితే మొదట తమ దేశం గుండా వెళ్లేందుకు పాకిస్తాన్ అనుమతించలేదు. తాజాగా తనకు అభ్యంతరం లేదని పాక్ ప్రధాని తెలిపాడు
పాకిస్తాన్కి సపోర్ట్ చేసేందుకు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. పాకిస్తాన్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్ ను
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో..
సెమీ ఫైనల్ 2 పోరాటంలో గెలిచి కివీస్తో తలపడేందుకు పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలు రెడీ అయిపోయాయి. గురువారం సాయంత్రం దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టుకు..
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన రామ్ నగేష్ ను పోలీసులు అదుపులోకి..