Home » Pakisthan
తెల్లటి మంచుమేఘంలాంటి అందం 21మంది ప్రాణాలు తీసింది. మంచు అందాలు చూద్దామని వచ్చిన పర్యాటకులు కార్లలో చిక్కుకుపోయారు. 9మంది చిన్నారులతో సహా 21 మంది మృతి చెందారు.
పాకిస్థాన్ సైనికుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసి సత్కరించింది. పాకిస్థానీ సైనికేడికి భారత్ పద్మ పురస్కారం ఇవ్వటం వెనుక ఉన్న ఆసక్తికర కథనం..
భారతదేశం నుంచి అఫ్గానిస్థాన్ కు వెళ్లే గోధుమల ట్రక్కులను పాకిస్థాన్ అడ్డుకుంది. అఫ్గాన్ ప్రజల ఆకలి తీర్చటానికి భారత్ పెద్దమనస్సుతో గోధుమల్ని పంపుతుంటే పాక్ అడ్డుకుంది.
పాకిస్ధాన్ లోని గుజ్రన్ వాలాకు చెందిన ఆసిఫ్ రాజాకు తన ప్రాణ స్నేహితుడు ముదసిర్ ఇస్మాయిల్ అహ్మద్ తో గొడవ జరిగింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. వీటిలో ఇస్లాం దేశం అయిన పాకిస్థాన్ కరెన్సీ కూడా ఉండటం విశేషం.
మనుషులకు మరణశిక్ష విధించారనే వార్తలు తరచుగా వస్తుంటాయి. పెద్ద నేరం చేసిన వ్యక్తులకు కోర్టులు మరణశిక్ష విదిస్తాయి. అయితే ఓ దేశం మాత్రం కుక్కలకు మరణశిక్ష విధించింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. పాకిస్థాన్ లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక�
జన్మదిన వేడుకలంటే స్నేహితులు కుటుంబ సభ్యులే వస్తుంటారు. కానీ ఓ ప్రముఖ మహిళ మాత్రం తన జన్మదిన వేడుకలకు ఏకంగా మృగరాజునే తీసుకొచ్చింది. దానిని కుర్చీలో కూచోబెట్టి చైన్లతో కట్టేసింది. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మ�
Drone : ఉగ్రవాదుల చేతిలోకి అధునాతన డ్రోన్లు వచ్చాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. భారత్ లో ఆదివారం జరిగిన డ్రోన్ దాడే దీనికి నిదర్శనం. జమ్మూలోని వాయుసేన ఎయిర్ పోర్టులోని విమానాలు, హెలికాఫ్టర్లు నిలిపే ప్రదేశంలో జరిగిన దాడికి డ్రోన్లు ఉపయ
Pakisthan : Alcoholic drink named Pak founder Jinnah : భారతదేశ జాతిపిత్ ‘మహాత్మా గాంధీ’. మన దాయాది దేశం జాతిపిత ‘మహ్మద్ అలీ జిన్నా’. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందమే..పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పేరును ఓ మద్యం బాటిల్కు పెట్టారు. జిన్ బాటిల్కు జిన్�