Home » Pakisthan
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేకపోతున్న పాకిస్థాన్
దేశం విభజన తప్పని పాక్ ప్రజలు భావిస్తున్నారని..స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్లు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు.
సాక్షాత్తు న్యాయస్థానంలోనే ఓ తండ్రి తన కన్న కూతుర్ని కాల్చి చంపాడో తండ్రి. వాంగ్ములం ఇవ్వటానికి వచ్చిన కూతుర్ని కోర్టు హాల్లోనే కాల్చి చంపాడు తండ్రి.
‘కాసేపట్లో భోజనం పెడతారు కూర్చోండి కూర్చోండి’ అంటూ తన ప్రసంగాన్ని అడ్డుకున్నవారిని పాక్ ప్రధాని సముదాయించారు,
ఇక చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ శతృదేశాలకు చుక్కలు చూపించటానికి ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ సిద్దంగా ఉన్నాయి.
pakisthan drones enter india with drugs : ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారత్ భూభాగంలోకి వచ్చే డ్రోన్ల సంఖ్య పెరిగింది. వాటిని ఆదిలోనే తుదముట్టిస్తోంది భారత్ ఆర్మీ జవాన్లు. నిత్య డేగ కళ్లతో కావలి కాస్తూ చిన్నపురుగు పాక్ నుంచి వచ్చిన వెంటనే పసిగట్టి నేలమట్టం చేస్తున్నారు
రెండుగా విడిపోయిన తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు కలిసాయి..అటువంటప్పుడు విడిపోయిన భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు తిరిగి ఎందుకు ఒక్కటిగా కలవకూడదు? ఈ మూడు దేశాలు కలవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.
పాకిస్థాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు భారత్ చేసిన ప్రయత్నాలకు చివరి నిమిషంలో చైనా(China:) అడ్డుతగిలింది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆదివారం కీలక రోజు కానుంది. తన రాజకీయ జీవితంలో ఇదో అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం.
పాకిస్థాన్ ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. 49 ఏళ్ల అమీర్ లియాఖత్ 18 ఏళ్ల యువతిని మూడో వివాహం చేసుకోవటం సోషల్ మీడియాలో మీమ్స్ తో నెటిజన్లు..