Home » Pakisthan
భారతీయ వివాహిత అంజూ పాకిస్థాన్ దేశానికి వెళ్లడంలో ఎలాంటి ప్రేమ బాగోతం లేదని ఆమె తండ్రి చెబుతున్నా, తాజాగా వెలుగుచూసిన అంజూ వ్యాఖ్యలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రియుడి కోసం భారత దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ దేశానికి వచ్చిన అంజూ తాను ప్�
పాకిస్థాన్ వెళ్లిన తన కుమార్తె అంజు మానసిక క్షోభకు గురైందని ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ చెప్పారు. తన ఫేస్బుక్ స్నేహితుడిని కలవడానికి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని మారుమూల గ్రామానికి చట్టబద్ధంగా వెళ్లిన వివాహ�
ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ ఉదంతం వార్తల్లో ఉండగానే...భారతదేశానికి చెందిన ఓ వివాహిత తన ఫేస్బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ దేశానికి వెళ్లిన ఘటన సంచలనం రేపింది....
పబ్ జి ఆడుతూ భారతీయ యువకుడితో ప్రేమలో పడిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ గురించి యూపీ పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. సీమా హైదర్ నేపాల్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించడానికి తన పేరును ప్రీతిగా చెప్పిందని తాజాగా వెల్లడైంది....
పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ బాగోతంపై సంప్రదాయవాద హిందూ సంస్థ కర్ణిసేన సంచలన ప్రకటన చేసింది. ప్రేమ పేరుతో భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పై చర్య తీసుకోకుంటే ఆమెను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తామని కర్ణిసేన హెచ్చరించింది.
పాక్ మహిళ సీమా హైదర్, భారత యువకుడు సచిన్ల ప్రేమ కథ బాగోతంపై సహస్ర సీమాబల్, ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆరా తీస్తోంది. పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్, ఆమె ప్రేమికుడు సచిన్, అతని తండ్రిని ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టె�
ద్రవ్యోల్బణంతో ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో గోధుమ పిండి ధర అనూహ్యంగా పెరిగింది. కిలో గోధుమ పిండి ధర 320 రూపాయలకు చేరింది....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాకిస్థాన్ గూఢచారిగా పనిచేస్తున్న ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. హుసేన్ అనే పాక్ గూఢచారికి రయీస్ భారత సైనిక కంటోన్మెంట్ల గురించి రహస్య సమాచారాన్ని పంపించాడు....
యునైటెడ్ కింగ్డమ్ తన దేశ పౌరులకు తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నందున ఆ దేశానికి వెళ్ల వద్దని యూకే తన దేశ పౌరులను హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందువ�
ప్రేమికుడి కోసం దేశంతోపాటు భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమకథ వినూత్న మలుపులు తిరుగుతోంది....