Home » parveta mandapam
తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. తిరుమల సమీపంలోని పార్వేటి మండపం వద్ద 10 ఏనుగుల సంచరిస్తున్నట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు.