Home » Pawan kalyan
తిరుపతిలో జనసేనాని ప్రచారం చేస్తారా..? ఉమ్మడి పార్టీ అభ్యర్థికి జనసేన మద్దతు నిజంగా ఉందా..? ప్రచారానికి వచ్చేందుకు పవన్ షరతులు పెట్టారా..?
సోషల్ మీడియాలో పోలీసోళ్ల సెటైర్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇటీవలికాలంలో మెమీస్తో సరదాగా నవ్విస్తూనే.. ట్రాఫిక్ విషయంలో నేరాల విషయంలో అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేం�
జనసేనానికి బీజేపీ హైకమాండ్ అంటే అమితమైన భక్తి. ఆ పార్టీ పెద్దలంటే ఎక్కడలేని గౌరవం. కానీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ నేతలంటే మాత్రం అస్సలు పడటం లేదు. జనసేనాని అసహనానికి కారణం ఏంటి? ఒకచోట స్నేహహస్తం, మరోచోట రిక్తహస్తం ఎందుకు చూపుతున్నారు.
కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులను, శ్రేణులను అవమానిస్తున్నారని, కేంద్రంలోని పెద్దలతో సఖ్యతగా ఉన్నా కూడా రాష్ట్రంలో నేతల మాటలు జనసేన శ్రేణులను బాధపడుత�
నేను నా 25 సంవత్సరాల జీవితాన్ని జనసేన పార్టీ కోసం అంకితం చేయడానికి నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ గడ్డపై జనసేన జన్మించింది. ఉభయరాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. నేను పాలకులన�
bjp mlc madhav on tirupati bypoll, visakha steel plant: జనసేన మద్దతుతో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంపైనా ఆయన స్పందించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం విధానపరమైన నిర్ణయం త�
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి.. అంటూ అత్తారింటికి దారేదిలో డైలాగ్ వినిపించిన పవన్ కళ్యాణ్.. పాలిటిక్స్లో కూడా అదే పంథాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రతిష్టాత్మక తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది తామేనని హరిహర వీరమల్లు స్థాయ�
Tirupati Lok Sabha : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటాడా ? లేక జనసేన క్యాండిడేట్ ఉంటాడా ? అనే ఉత్కంఠకు తెరపడింది. పోటీపై ఇరు పార్టీలు స్పష్టతనిచ్చాయి. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉండనున్నారు. ఈ ఎన్నికపై జనసేన అధినేత పవన్ తో బీజేపీ రాష�
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి సర్ప్రైజ్ ఇచ్చారు. మహా శివరాత్రి సందర్భంగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం