Home » photos
పెళ్లిలో ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ ను భోజనం చేయకుండా వరుడు విసిగించాడు.దీంతో ఒళ్లు మండిన ఫోటోగ్రాఫర్ అప్పటి వరకు తాను తీసిన ఫోటోలన్నీ డిలీట్ చేసిపారేశాడు.దీంతో వరుడికి మతిపోయింది
రైస్ కుక్కర్ను ఇండోనేషియన్ పెండ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించే రైస్ కుక్కర్ను పెండ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫొటోలు ట్విట్టర్ లో వైరల్గా మారాయి.
Google ఫోటోల అపరిమిత స్టోరేజ్ ఫీచర్ ముగిసిన తర్వాత, మీరు అధిక నాణ్యత గల ఫోటోలు లేదా వీడియోలను అప్లోడ్ చేయడానికి Google Oneకి సబ్స్క్రిప్షన్ని కొనుగోలు చేయలవలసి వస్తుంది.
తమిళనాడు సీఎం తీసుకున్న మరో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(37) మరోసారి ఆరోగ్య కారణాలతో వార్తల్లోకెక్కారు.
సినీ నటి గీతాంజలికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొంతమంది పోకిరీలు తన ఫొటోలను డేటింగ్ యాప్ లో పెట్టారని ఆన్ లైన్ లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది గీతాంజలి. డేటింగ్
మనిషిలో మానవత్వం కనుమరుగు అవుతోంది. పాపం, జాలి, దయ అనేవి కనిపించడం లేదు. చావు బతుకుల్లోనూ కాఠిన్యంగా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి కళ్ల ముందు తీవ్ర గాయాలతో పడి ఉన్నా, ప్రాణాపాయంలో ఉన్నా కాపాడేందుకు ముందుకు రావడం లేదు. పైగా, ఫొటోలు తీసి పైశాచి�
ఓ పెళ్లిలో వరుడు వేసుకునే బట్టల విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. పెళ్లి కొడుకు కేవలం చెడ్డి మాత్రమే వేసుకుని పెళ్లి చేసుకున్నాడు.చిన్న డ్రాయర్, బనీను తోనే పెళ్లి మండపంలో కూర్చున్నాడు. ఆ చెడ్డితోనే వధువును వివాహం చేసుకున్నాడు.
సోషల్ మీడియాలో పోలీసోళ్ల సెటైర్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇటీవలికాలంలో మెమీస్తో సరదాగా నవ్విస్తూనే.. ట్రాఫిక్ విషయంలో నేరాల విషయంలో అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేం�
ముగ్గురు మహిళలను బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఆదిలాబాద్ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి 6వ కోర్టు జడ్జి వై.జయప్రసాద్ రూ.2.60 లక్షల జరిమానా, జీవిత ఖైదు విధించారు.