photos

    చంద్రుడిపై భారీ బిలాలు…చంద్రయాన్-2 పంపిన కొత్త ఫొటోలు

    August 27, 2019 / 03:05 AM IST

    మరోకొన్ని రోజుల్లో చంద్రుడి దక్షిణ దృవంపై చంద్రయాన్-2ల్యాండ్ కానుంది. ఇప్పటికే చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2చేరిన విషయం తెలిసిందే. ఆగస్టు 21న తొలి ఫోటోను పంపిణ చంద్రయాన్ 2 ఉపగ్రహం  ఇప్పుడు మరో రెండు ఫొటోలను పంపింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న

    సైనిక సేవ ముగిసింది….ప్రజాసేవలోకి ధోనీ

    August 22, 2019 / 03:38 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్,జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్‌ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. లెహ్‌లో సైనిక విధులు ముగించుకొని రాగానే పొలిటీషియన్ గా మారిపోయాడు. కుర్తా పైజామా, ఖద్దరు దుస్తులు ధరించి,తలపై టోపీ ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు. దీంత

    సీక్రెట్‌గా జుట్టు కట్ చేస్తాడు, ఫొటోలు తీస్తాడు : మహిళలతో డాక్టర్ అసభ్య ప్రవర్తన

    May 4, 2019 / 12:11 PM IST

    హైదరాబాద్ : ఉప్పల్ లో కీచక డాక్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్టర్ కి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిలుకానగర్ బస్తీలో దవాఖాన నిర్వహిస్తున్న డాక్టర్ బాలరాజు.. ఆసుపత్రికి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్�

    యతి కాదు..ఎలుగుబంటి

    May 2, 2019 / 04:23 PM IST

    పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని తెలిపింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ఏరియాలో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయని తెలిపింది. నార్త్ ఈస్�

    శ్రీలంకలో పేలుళ్ల దర్యాప్తు : ఆరుగురు అనుమానితుల ఫొటోలు రిలీజ్

    April 26, 2019 / 04:44 AM IST

    శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడి..వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అనుమానితుల ఫోటోలను అక్కడి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆరుగురు అనుమానితులుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలున్నారు. వారి ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రధాన కూడళ్లలో అంటిం�

    ఫొటో షూట్ లో బిజీగా ప్రైమ్ టైమ్ మినిస్టర్

    February 22, 2019 / 03:46 PM IST

    పుల్వామా దాడి గురించి తెలియగానే దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఫొటో షూట్ లో  బిజీ అయిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతే మోడీ మాత్రం నవ్

    బీ కేర్‌ఫుల్ : ఫేస్‌బుక్ 10ఇయర్ ఛాలెంజ్ వెనుక అసలు కథ

    January 21, 2019 / 11:27 AM IST

    సోషల్ మీడియాలో రోజుకో కొత్త చాలెంజ్ వైరల్‌గా మారటం యూత్ దాన్ని ఫాలో కావడం ట్రెండ్‌గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్‌గా వచ్చింది టెన్ ఇయర్ చాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడీ చాలెంజ్ గురించే చర్చి�

10TV Telugu News