Home » photos
మరోకొన్ని రోజుల్లో చంద్రుడి దక్షిణ దృవంపై చంద్రయాన్-2ల్యాండ్ కానుంది. ఇప్పటికే చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2చేరిన విషయం తెలిసిందే. ఆగస్టు 21న తొలి ఫోటోను పంపిణ చంద్రయాన్ 2 ఉపగ్రహం ఇప్పుడు మరో రెండు ఫొటోలను పంపింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న
టీమిండియా మాజీ కెప్టెన్,జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. లెహ్లో సైనిక విధులు ముగించుకొని రాగానే పొలిటీషియన్ గా మారిపోయాడు. కుర్తా పైజామా, ఖద్దరు దుస్తులు ధరించి,తలపై టోపీ ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు. దీంత
హైదరాబాద్ : ఉప్పల్ లో కీచక డాక్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్టర్ కి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిలుకానగర్ బస్తీలో దవాఖాన నిర్వహిస్తున్న డాక్టర్ బాలరాజు.. ఆసుపత్రికి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్�
పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని తెలిపింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ఏరియాలో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయని తెలిపింది. నార్త్ ఈస్�
శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడి..వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అనుమానితుల ఫోటోలను అక్కడి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆరుగురు అనుమానితులుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలున్నారు. వారి ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రధాన కూడళ్లలో అంటిం�
పుల్వామా దాడి గురించి తెలియగానే దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఫొటో షూట్ లో బిజీ అయిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతే మోడీ మాత్రం నవ్
సోషల్ మీడియాలో రోజుకో కొత్త చాలెంజ్ వైరల్గా మారటం యూత్ దాన్ని ఫాలో కావడం ట్రెండ్గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్గా వచ్చింది టెన్ ఇయర్ చాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడీ చాలెంజ్ గురించే చర్చి�