Home » pm modi up visit
ప్రధాని మోదీ నేడు ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. యూపీలోని మీరట్లో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది.