Home » PM Modi
ప్రధాని అవుతాడన్న భయంతోనే మోదీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు రాకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటోంది. (Bhatti Vikramarka)
ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదన్నారు. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని విమర్శించారు.(YS Sharmila)
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడంతో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వం. మా పోరాటాలు ఆగవు, మేము ప్రశ్నించడమూ ఆగదు.(Manikrao Thakre)
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. ఆయన ఓ వినతి పత్రం ప్రధానికి అందించారు. భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని అందులో కోరారు.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. గడిచిన 2 వారాల్లో కేసుల సంఖ్య 260 శాతం మేర పెరిగింది.(India Covid Cases)
ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. మోదీ హాఠావో...దేశ్ బచావో పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
జపాన్ ప్రధాని ఫ్యుమియో సోమవారం భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలో ఉన్న ఫ్యుమియోను మోదీ అక్కడి బుద్ధ జయంతి పార్కుకు తీసుకెళ్లారు. పార్కులోని బాల బోధి చెట్టు గురించి ఫ్యుమియోకు మోదీ వివరించారు. ఇద్దరూ పార్క్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా పార్క�
చైనీయులు భారత ప్రధాని మోదీ అంటే ఇష్టపడరని ఎక్కువ మంది అభిప్రాయం. వారి అభిప్రాయాలను విరుద్ధంగా అంతర్జాతీయ మ్యాగజీన్లో ఓ కథనం ప్రచురితమైంది. చైనీయులుసైతం మోదీ అంటే ఇష్టపడుతున్నారన్న విషయాన్ని ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ ‘ద డిప్లొమాట్’ వెల్
ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్కు వచ్చింది. ఈ సందర్భంగా నాబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ అస్లే టోజే ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి విషయంప�