Home » PM Modi
తాజాగా నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో దేశంలోని వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్.................
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందంటారేమో అని ఆయన సెటైర్ వేశారు. తన ట్వీట్ తో పొలిటికల్ గా మంట పెట్టారు కేటీఆర్.
కర్ణాటకలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఇది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ గొప్ప సం
కేంద్రం కొత్త స్కీమ్ తీసుకొచ్చిందట. అందులో భాగంగా నిరుపేదలకు లక్షా 80వేల రూపాయలను.. వివాహ కానుకగా అందిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIBFactCheck దృష్టికి వెళ్లింద�
ముస్లింలు, ఇస్లాం మతాల వారిని మోదీ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని, తమను నిత్యం కాల్చి వేస్తూ తమ శరీరాలను తూట్లు పొడుస్తున్నారని తౌకీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధృతరాష్ట్రుడు అని తౌకీర్ దుయ్యబట్టారు. తమ మాటల్ని మ�
మోదీ వస్తుండగా ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లుతూ, ‘మోదీ.. మోదీ.. మోదీ..’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మైసూరు ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే మైసూరు మీద ప్రత్యేక దృష్టి పెట్�
ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో పెండింగ్లో 35 బిల్లులు ఉన్నాయి. వీటిల్లో రాజ్యసభలో 26 బిల్లులు, లోక్సభలో తొమ్మిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కీలక బిల్లులు ఆమోదంకోసం సమావేశాల ముందుకు రానున్నాయి.
వారం రోజుల క్రితం మొదలైన మంటలు ఇంకా తగ్గడం లేదు. దీంతో స్థానికులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ పూర్తి ఫలితాన్నివ్వడం లేదు. మంటలు తీరంలోని ఇతర అడవులకు వ్యాపిస్తు
మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటనే వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.