Home » PM Modi
నాటు నాటు సాంగ్ కి అన్ని దేశాల ప్రజలు ఫిదా అయిపోయారు. చరణ్, ఎన్టీఆర్ లాగే ప్రేక్షకులు కూడా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. తాజాగా కొరియాలో కొరియన్ ఎంబసీ ఇండియా అధికార ప్రతినిధి అయిన చాంగ్ జె బాక్ మరియు ఎంబసీలో పనిచేసి క�
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ�
కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ వివాదం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటి వల్ల ప్రతికూలంగా ప్రభావానికి లోనయ్యాయి. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని జర్మనీ-ఇండియా అంగీకరిస్తున్నాయ�
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు. �
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 24వ తేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే అలోట్గ్రే క్రికెట్ స్టేడియంలో నిర్మాణ పనులు కొనసాగుతున
1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రగతిని ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రధాని వచ్చాక కేంద్రం వంద లక్షల కోట్లను అప్పు చేసిందని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు కేంద్ర ప్రభుత్వ అప�
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ (Aadi Mahotsav)ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కేంద్ర గిరిజనశాఖా మంత్రి అర్జున్ ముండా పాల్గొన్నారు. అనంతరం మోడీ మేజర్ ధ్యాన్ చంద్ స
మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది.
బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీస