Home » PM Ranil Wickremesinghe
శ్రీలంకలో మరోసారి అత్యవసర పరస్థితి నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. దేశంలో పలు ప్రదేశాల్లో హింసాత్మక ఆందోళనల జరుగుతున్న క్రమంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత�
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ కొత్త ప్రధాని విక్రమ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవికి నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆందోళన కారుల కోరిక మేరకు అఖిలపక్ష �
Wickremesinghe: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక విదేశీ సాయం కోసం ఎదురుచూస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాపై పాశ్చాత దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా సహా పాశ్చాత దేశాలు ముడి చ
Sri Lanka 26వ ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భంగా రణిల్ విక్రమ సింఘే మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో భారత్ ఆర్థిక సాయం చేసి ఆదుకుందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మా దేశాన్ని విముక్తి చేయటమే ప్రస్�