Home » politics
కొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న ఆయన.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ అంటే ఢీ అంటు
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం పాకిస్తాన్కు ఇది కొత్తేం కాదు. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్లోని బాలాకోట్లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్ప�
కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేశాను. నాకు పార్టీలో ఎలాంటి పదవి కావాలని నేనెప్పుడూ ఆశ పడలేదు. ఆ విషయం పార్టీలో ఉన్నవారికి కూడా బాగా తెలుసు. కానీ కొద్ది రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అందుకే నేను పార్టీని వ�
ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్ని తొలగించిన ఈయన�
మేము త్రిపుర మూలవాసులం. మా హక్కులను విస్మరించి మీరు త్రిపురను పాలించగలరని మీరు అనుకుంటే, మీరు సమస్యను ఎదుర్కొంటారు. త్రిపురలోని మూలవాసుల రాజ్యాంగ హక్కుల కోసం తిప్రా మోత ఏర్పడింది. రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న మట్టి కుమారులం మేము. త్రిప�
తాను న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే మంత్రితో అన్నామలై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన ఆయన.. అన్నామలైని '420 మలై' అంటూ విమర్శించారు. ‘‘420 మలై ద్రవిడ్ మాల్ మంత్రులను మించిన వాడు. బీజేపీకే కాదు తమిళనాడుకు కూడా చాలా ప్రమాదకరం
యూడియూరప్పకు రాష్ట్రంలో ప్రజాభిమానం పెద్ద స్థాయిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. యడియూరప్ప లేకపోతే కర్ణాటక బీజేపీ తల లేని మొండెంలాగే ఉంటుందనేది విమర్శకులు అంటున్నారు. ఆయన కాకుండా బీజేపీలో మరే నాయకుడు మాస్ రాజకీయంలో రాణించలేదు. ఎటు తిరిగి చూస�
ఢిల్లీలో మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. ఢిల్లీ-పంజాబ్లో నిజాయితీగా పని చేస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలో డబుల్ ఇ�
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. తన తమ్ముడికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెప్తోందని తెలిపారు.
మాస్టర్ ప్లాన్ వ్యవహారంపై రాజకీయ రగడ