Home » politics
బలమైన హిందుత్వ భావజాలం ఉన్న శివసేన రెండు వర్గాలు ఇలా ఒక్కసారిగా అంబేద్కర్ భావజాలం ఉన్న వారితో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు రెండు జాతీయ పార్టీలతో పొత్తు ఉంది. అయినప్పటికీ
మీతో ఎవరైనా అధికారాన్ని పంచుకుని, గంటల తరబడి మీతోనే ఉండి, మీతో పాటు ఎన్నికై.. ఉన్నట్టుండి మీకు వెన్నుపోటు పొడిస్తే ఊరుకుంటారా? వారికి తప్పనిసరిగా అందుకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే రాజకీయాల్లో రాణించలేము. రాజకీయాల్లో మంచిగా ఉండడం చాలా
ఆదివారం (అక్టోబర్ 30,2022) సాయంత్రం మచ్చు నదిపై బ్రిటిష్ కాలంనాటి వంతెన మరమ్మతులు చేసిన వారంరోజులకే కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో ఛత్ పూజకు సంబంధించి కొన్ని ఆచారాలు నిర్వహించడానికి ప్రజలు భారీగా గుమ్మికూడారు. ప్రమాద సమయంలో సుమారు 500 మంది బ
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కంగనా రనౌత్
శ్రీవారి దర్శనం అయిన తరువాత నమిత మీడియాతో మాట్లాడింది. నమిత మాట్లాడుతూ.. ''నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళు చాలా బాగున్నారు. అందుకే స్వామివారికి థ్యాంక్స్ చెప్దామని నేను, నా భర్త...............
సినీ నిర్మాత బండ్ల గణేష్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తనకున్న కుటుంబ బాధ్యతల వల్ల తప్పుకుంటున్నట్లు తెలిపారు.
మురళీ మోహన్ రాజకీయాలను వీడనున్నారా.?
యూపీఏ మొదటి ప్రభుత్వంలో ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా పని చేశారు. 14వ లోక్సభలో తిరుచెంగోడ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వంలో సైతం 1977-1980 మధ్య టెక్స్టైల్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అలాగే 1989-1991 మద్య సాంఘ�
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మాజీ ఫుట్బాల్ కల్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో లెజెండరీ ఫుట్బాలర్ భైచుంగ్ భూటియాను ఆయన 33-1 తేడాతో ఓడించారు. కాగా, 85 ఏళ్ల చరిత్రలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు ఒక ఆటగాడు అధ్య�
తెలంగాణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్కు కనిపించడం లేదా అని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జవాన్ల మరణాలను కేసీఆర్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని లేఖలో విమర్శించారు.