Home » politics
జమ్మూ కశ్మీర్ నుంచి మొదటి యూపీఎస్సీ టాపర్ షా ఫైజల్. 2009 యూపీఎస్సీ ఫలితాలు వచ్చిన అనంతరం ప్రచారంలోకి వచ్చారు. 2019లో ఎనిమిది నెలల పాటు ఉద్యోగం చేసిన అనంతరం.. కశ్మీర్లో ముస్లింల హత్యలు ఆగడం లేదని, ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని, �
మునుగోడుకు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ స్పందిస్తారని నాకు తెలుసు..అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని నేను రాజీనామా చేశాకే కేసీఆర్ మునుగోడు నియోజక వర్గం విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. చేనేత కార్మికులకు పెన్షన్ ప�
ఎవరికెన్ని సీట్లు వచ్చినా.. సీఎం సీటు మాత్రం నితీశ్దే అన్నట్లుగా ఉంది బీహార్ పరిస్థితి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా రాజకీయ అపర చాణుక్యుడు నితీశ్ కుమార్ సీఎం పీఠాన్ని అట్టిపెట్టుకుని ఉన్నారు. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా సీఎం కుర్చీ న�
శరద్ పవార్తో పోటీ గురించి ఫడ్నవీస్ను ప్రశ్నించగా.. ‘‘16 నియోజకవర్గాల్లో బారామతి కూడా ఉంది. బారామతిలో మేం మంచి ఓట్లే సాధించాం. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలని అనుకుంటున్నాం. అందుకోసం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర మంత్రి న�
కోస్టల్ రోడ్డు గురించి ఆయన స్పందిస్తూ ‘‘కోస్టల్ రోడ్డు అభివృద్ధికి ఉద్ధవ్ థకరే భూమి పూజ చేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో నేను ఉన్నాను. ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్లు పెడుతూ త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఎంతలా పని చేసింద
ఇప్పటికే శివసేన అధికారిక కార్యాలయం ఉద్ధవ్ చేతిలోనే ఉంది. అయితే చట్ట ప్రకారం శివసేన తమకే దక్కుతుందని షిండే వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షిండే తాజాగా గుర్తు చేస్తూ.. ఎవరి దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నంబర్లు చూసుకోవాలని అన్నారు. జూన్�
జగపతిబాబుని రాజకీయాల గురించి పలు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానమిస్తూ.. ''సినిమానే ఒక మాయ. పాలిటిక్స్ ఒక మాయాలోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకంత బుర్ర లేదు, అంత...............
బాబు మోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఢిల్లీలో శ్రీకాంత్ 'వన్స్మోర్' సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో సెట్స్లో తనికెళ్ల భరణి పాన్ తింటున్నాడు. నన్ను కూడా తినమని..........
సుమన్ మాట్లాడుతూ.. '' ఆంధ్రప్రదేశ్లో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని......
భార్య ప్రాణం తీసి.. సూట్ కేస్లో పెట్టి..!