Home » positive students
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్టులు చేయించుకుని అందులో పాజిటివ్ ఫలితాలు వచ్చినా కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్(KCET)2020కు షెడ్యూల్ ప్రకారమే అనుమతిస్తామని తెలిపిం�