Pradhan Mantri Jan-Dhan Yojana

    మరో మైలురాయికి చేరువగా ప్రధాని పథకం

    March 7, 2019 / 12:22 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ పథకం మరో మైలురాయి చేరేందుకు సిద్ధం అవుతుంది. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ‘జన్ ధన్ యోజన’ పథకాన్ని 2014 ఆగస్టులో ప్రారం�

10TV Telugu News