Home » Protest
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మంత్రి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. విద్
తెలుగు రాష్ట్రాల మధ్య ఐదు గ్రామాల రగడ రగులుతూనేవుంది. తెలంగాణలో కలపాలంటూ ఏపీలోని ఐదు గ్రామాల ప్రజలు మరోసారి ఆందోళనకు దిగారు. ఒకే చోట వంటావార్పుకు ఐదు గ్రామాల ప్రజలు పిలుపిచ్చారు. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనను ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకు�
తుపాకులు, లాటీలు పట్టుకుని వచ్చాయి భద్రతా బలగాలు. వారిని చూసి ఆందోళనకారులు పారిపోతున్నారు. అయితే, ఓ బామ్మ మాత్రం ఎలాంటి భయం లేకుండా నిలబడింది. ఆందోళనకారులు అందరూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, వారి చేతుల్లో రాళ్ళు కూడా
గాంధీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిచాయి. 32 మంది బలిదానంతో ఆనాడు విశాఖ ఫ్యాక్టరీ సాధించాం. ఇప్పుడు ఒక్క కలం పోటుతో ఫ్యాక్టరీని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ ప్రతి అంశంలో బ�
రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపక పోస్టులను, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని, ల్యాప్టాప్లు ఇవ్వాలని, ల్యాబుల్లో వసతులు కల్పించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
రైలు పట్టాల మధ్య నిప్పు పెట్టారు. పట్టాలపై సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసి రైళ్లు కదలకుండా చేశారు. రైల్వేకు చెందిన పార్శిళ్లను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్కు చేరుకుని పరిస్థితి�
కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ పరిసరాల్ని ముట్టడిస్తున్నాయి. దశలవారీగా ముట్టడి కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఖైరతాబాద్, నాంపల్లి చుట్టు పక్కల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అధికారులు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు.
భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్సైట్లు, పోర్టల్స్ను హ్యాక్కు గురయ్యాయి. డ్రాగన్ఫోర్స్, మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్ కోరడర్స్ పేరుతో హ్యా్క్ అయ్యా
అధికారంలోకి వచ్చిన వారం లోపు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నోరు మెదపటం లేదంటూ ఉపాద్యాయు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయాలని ఉపాద్యాయు సంఘాలు అందోళనకు దిగాయి.