Home » Protest
శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో పన్నెండు మంది వరకు గాయపడ్డారు.
ఆర్మీలో చేరాలన్న తన సంకల్పం కోసం వందల కిలోమీటర్లు పరిగెత్తాడు. ఆర్మీ రీక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలంటూ నిరసనగా పరుగులు పెట్టాడు.
సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మెయిన్గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లు ధ్వంసం చేశారు.
టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తీరు మార్చుకోకపోవడంతో 8 మంది ఎమ్మెల్సీలను మండలి నుంచి ఛైర్మన్ సస్పెండ్ చేశారు.
కేంద్రంపై టీఆర్ఎస్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తేస్తోంది. ఇటు గల్లీలోనూ అటు ఢిల్లీలోనూ తాడోపెడో తేల్చుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ రంగ ట్రేడ్ యూనియన్ నాయకులతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెబుతున్నారు.
పోలీసులు అడ్డుకున్నా రేపు(3 ఫిబ్రవరి 2022) ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు.
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి.. రాజధాని గ్రామాల్లో.. గ్రామసభల నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి వారం పాటు.. గ్రామసభలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.
పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు