Home » Protest
జనగామ జిల్లా దేవరుప్పులలో హైటెన్షన్ నెలకొంది. తమను కులం నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ.. దేవరుప్పుల వీఆర్ఏ కుటుంబం రోడ్డెక్కింది. బతుకమ్మ ఆడే సమయంలోనూ అవమానపరిచారని వాపోయింది.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అప్ఘానిస్తాన్ పౌరులు,నాయకులు తమని కాపాడాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటుండగా..
ఆఫ్రికన్లు, పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే అతను చనిపోయాడంటూ జేసి నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. గుండెపోటుతో జోయల్ మరణించలేదని పోలీసు వేధింపుల వల్లే మరణించాడంటూ ఆఫ్రికన్ విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కు వచ్చారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం బ్రేక్ ఫాస్ట్ సమావేశం తరువాత రాహుల్ గ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పూర్తిగా ప్రైవేటీకరణతోనే సంస్థను కాపాడుకోగలమని మోడీ సర్కార్ బలంగా చెబుతుంది. అయితే, రాష్ట్రంలో బీజేపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, క
నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
‘బిగ్ బీ, ‘షో యువర్ బిగ్ హార్ట్’ అనే బ్యానర్లతో ముంబలోని అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు.
ప్రజల్ని దోచుకోవటానికి కరోనా నిబంధనలు అడ్డురావుగానీ..నిరసనలు తెలియజేస్తే వాటిని కరోనా నిబంధనలు అడ్డు వస్తాయా? అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలపై పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపటానికి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయి�
ఏపీలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తు నిరుద్యోగ సంఘాలు విజయవాడలో ఆందోళన బాట పట్టాయి. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న స్టేషన్లన�