Home » Protest
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పార్టీలు గత కొద్దీ రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు తృణమూల్ నేతలు రోడ్లపైకి వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలియచేస్తున్నారు.
తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్దులు ముట్టడించారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్టీయూ,ఉస్మానియా వర్శిటీ విద్యార్ధులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో అక్క�
విజయనగరం కొండకెంగువ గ్రామస్తులు.. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడిని అడ్డుకున్నారు. ఇళ్ల నిర్మాణాల శంకుస్ధాపనకు వచ్చిన శంబంగిని గ్రామస్తులు చుట్టుముట్టారు.
దేశవ్యాప్త నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్దమైంది.
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ రూపొందించిన డ్రాఫ్ట్ విమర్శలకు తావిస్తుంది. లక్షద్వీప్లో మద్య నిషేధాన్ని ఎత్తివేయడం.
దేశ రాజధాని సమీపంలో వేలాదిమంది రైతులు గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కానీ హర్యానాలో ఇద్దరు రైతులు మాత్రం వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఆవును తీసుకెళ్లి ఓ
నూతన వ్యవసాయ చట్టాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు శనివారం(జూన్-5,2021) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(BKU)శుక్రవారం తెలిపింది.
అసోంలో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఓ ఈవీఎంను బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేండు పాల్ భార్య కారులో స్ట్రాంగ్ రూమ్ కి తరలించిన సంఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Private School Teachers Protest In Hyderabad : మరోసారి కరోనా విజృంభించటంతో తెలంగాణాలో విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థల్ని మూసివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు స్కూల్స్ నుంచి కాలేజీల వరకూ అంటే కేజీ టూ పీజీ వరకూ అన్నీ మూతపడ్డాయి
దేశవ్యాప్తంగా.. భారత్ బంద్ మొదలైంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతు సంఘాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మిక సంఘాలు.. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.