Home » Protest
సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద పీజీ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ హాస్టల్ను మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండలో ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏజెంట్లు ఆందోళనకు దిగారు.
బెంగాల్లో బీజేపీ కార్యకర్తల నిరసన మంగళవారమూ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాజీనామా చేయాలని కోల్కతాలోని పార్టీ కార్యాలయం ఎదుట సోమవ�
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ భవన్ ఎదుట ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
సీఎం మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయింది. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవ
బ్రిటిష్ ఎంపీ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ హై కమిషనర్ యూకే పార్లమెంట్ వేదికగా ఇండియాను రైతు చట్టాల విషయమై గతంలో హెచ్చరించింది. దానిని తిప్పికొట్టేసింది అధికార ప్రభుత్వం.
అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓటర్లు రోడ్డెక్కారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 22, 23 వార్డుల్లో టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు వైసీపీలో చేరారు. దీంతో ఆ రెండు వార్డులు
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) లీడర్ జయంత్ చౌదరి గురువారం కొత్తగా ఏర్పడిన మూడు చట్టాల గురించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే.. రైతు ఆందోళనలో..
Farmer Leaders Protest : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..రైతన్నలు చేస్తున్న ఉద్యమం 100వ రోజుకు చేరుకుంది. చట్టాలను వెనక్కి తీసుకోనంత వరకు తమ ఉద్యమం ఆపేది లేదని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. గతేడాది నవంబర్