Home » Protest
Jats in support of farmers : కొత్త వ్యవసాయం చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్య�
Don’t budge an inch’ తన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతుల వెనుక తాము ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సృష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఒక్క ఇంచు కూడా కదలవద్దు అని..ఆందోళన కొనసాగించాలని..మేము మీ వెంట
farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున�
farmers taking off their tents ఢిల్లీ హింస అనంతరం దాదాపు 70 రోజులుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. రైతు సంఘాలు ఒక్కొక్కటిగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రీయ కిసాన్ మజ్దూ�
Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న శరద్ �
marching farmers tractor rally : ఒక్కటే పోరాటం.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఒక్కటే నినాదం.. రైతు చట్టాలను రద్దు చేయాలి. ఒక్కటే సంకల్పం.. నల్ల చట్టాలను పాతిపెట్టాలి. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హస్తినలో ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు ద�
Agri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తోమర్ తెలిపారు. చట్టాలక�
AP BJP Rath Yatra : ఆలయాలపై దాడి ఘటనలు ఏపీ రాజకీయాల్లో హీట్ రేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. చలో రామతీర్థం కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం.. ఆ సమయంలో జరిగిన పరిణామాల తర్వాత రాజకీయం మరింత క�
Assam missing tribe womens protest : మహిళలు తలచుకుంటే సాధ్యంకానిదంటూ ఉండదు. తెగువ పట్టుదలలో వారికి వారే సాటి. ‘మహిళలు పాల్గొనని ఉద్యమాలు విజయాన్ని సాధించలేవు’అని ఓ మహానుభావుడు అన్నట్లుగా చరిత్రలో చూసుకుంటూ మహిళలు పాల్గొనని ఉద్యమం అంటూ ఏదీ లేదనే చెప్పాలి. భూమి క�
Farmer leaders protest during talks with central government : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రం తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాల�