Home » Protest
The stalemate in the central government-farmers talks : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో కూడా కేంద్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్�
farmers remove barricades వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలతో రాజస్థాన్-హర్యాణా సరిహద్దు షాజహాన్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీగా వెళ్తున్న రాజస్తాన్ రైతులను సరిహ
Krishnarampally project’s victims protest for Compensation in Nalgonda : నల్గొండ జిల్లా మర్రిపాడు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణారాంపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చేవరకూ కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనులు జరగనివ్వమని 300 మంది నిర్వాసితులు భీష
Let farm laws be implemented for two years నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు..చర్చలకు ముందుకురావాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజ్ణప్తి చేశారు. నూతన చట్టాలకు లాభదాయకంగా లేవు అని రైతులు అనుకుంటే..ఆ చట్టాలకు ప్రభుత్వం సవరణలు చేస్త
గత చరిత్రలను గమనంలో గుర్తు చేసుకుంటూ.. జ్ఞాపకంగా మార్చుకుని ఓ రోజును కేటాయించి ఉత్సవంగా సంబరాలు చేసుకుంటాం.. ఈరోజు(23 డిసెంబర్ 2020) కూడా అటువంటి ఓ రోజే. అన్నం పెట్టే అన్నదాతల దినోత్సవం నేడు. జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్). ప్రతి ఏటా డిసెంబర్ 2
బీజేపీ మిత్రపక్ష పార్టీ నేత రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ శనివారం మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా ప్రకటించారు. కొత్తగా ఆమోదం పొందిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్ధతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. బేనీవాల్ నాగౌర్ నుం�
Young woman protests in front of lover’s house : అయిదేళ్లుగా ప్రేమించుకుంటూ చెట్టా పట్టాలేసుకుతిరిగిన ప్రియుడు పెళ్లి చేసుకోమనే సరికి ముఖం చాటేయటంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. నారాయణపేట జిల్లా ఊటుకూరు మండలంలోని గుంతలగిరి వీధికి చెందిన యువతి గా
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉత్తరమేరూర్ గ్రామంలోని చారిత్రాత్మక కుజాంబేశ్వర ఆలయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 10శాతాబ్ధంలోని చోళ కాలం నాటి బంగారు నాణేలు, ఆభరణాల నిధి దొరికింది. ఎండోమెంట్ పరిధిలోకి రాని ఆలయంలో గర్భగుడ
AAP alleges BJP attacked Manish Sisodia’s house ఆమ్ ఆద్మీ-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. గురువారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ పోలీసుల సహకార
Ravi Shankar Prasad అన్నదాతల నిరసనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాలపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొత్త అగ్రి చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతులతో సహా విపక్షాలు డిమాండ్ చేస్తుండగా…రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న విపక్షాలపై బీజే�