Home » Protest
సెంట్రల్ లండన్లోని ఇండియన్ ఎంబస్సీ వద్ద ఆదివారం వేల మంది నిరసన వ్యక్తం చేశారు. ఇండియాలో ఏర్పాటైన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా, భారత ప్రజలు భారీగా చేస్తున్న నిరసనలకు మద్ధతుగా వారు కూడా సపోర్ట్ ను తెలియజేశారు. బ్రిటిష్ క్యాపిటల్ సెం�
CM KCR support Bharat Bandh : రైతు సంఘాలు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ కు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యత�
Delhi Farmers protest : చర్చల విషయంలో రైతు సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఢిల్లీలో రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ఉద్యమానికి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. కేంద్ర వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్
Agriculture Minister’s BIG remark దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులతో గురువారం(డిసెంబర్-3,2020)మరోసారి చర్చలు జరుపనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్
Jiaguda polling booth Votes missing : హైదరాబాద్ జియాగూడ పోలింగ్ బూత్ 38లో ఓట్లు గల్లంతయ్యాయి. 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయి. ఆన్లైన్ ఓటర్ లిస్ట్లో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్లో పేర్లు లేవని ఓటర్లు అంటున్నారు. ఓటర్ స్లిప్లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో �
Farmers’ concern in Delhi : దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది..! రైతు దండయాత్రతో ఉక్కిరిబిక్కిరవుతోంది..! ఓవైపు పోలీసుల నిర్బంధం…మరోవైపు ఎముకలు కొరికే చలి… దేన్నీ లెక్క చేయకుండా… ఢిల్లీ గల్లీల్లో అన్నదాతలు కదంతొక్కుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ�
FARMERS BEING MISLEAD ఇవాళ(నవంబర్-30,2020)వారణాశిలో పర్యటించిన ప్రధాని మోడీ నేషనల్ హైవే-19లో భాగంగా హందియా(ప్రయాగ్ రాజ్)-రాజతలబ్(వారణాసి)వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్తో వారణాసితో పాటు ప్రయాగ్రాజ్ వాసులకు లబ్ధి �
Amarinder Singh targeted Manohar Lal Khattar కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ”ఛలో ఢిల్లీ” ర్యాలీలో పరిస్థితిని అదుపు చేయడంలో హర్యానా ప్రభుత్వం విఫలమైందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విమర్శించారు. విఫలమవడమే కాకుండా తిరిగి పంజాబ్ ప్రభుత్వం�
Delhi – Haryana border : ఢిల్లీ – హర్యానా రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా..హస్తిన బయలుదేరిన రైతులను సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే రైతులు బైఠాయించారు. రాత్రంతా..చలిలో చీకట్లోనే ఎక్క�