Home » Protest
Indore లోని ఓ కూరగాయాల మార్కెట్ ఉంది. రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని కొంతమంది వ్యాపారం నిర్వహిస్తున్నారు. బండ్లను తొలగించాల్సిందేనంటూ మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కడుపు తిప్పలు కోసం వ్యాపారం చేసుకుంటున్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపో�
పాకిస్థానీల నోట భారత జాతీయ గీతం. అవును..అస్సలు నమ్మశక్యంకానీ ఈ ఉదంతం లండన్లోని చైనా రాయబార కార్యాలయం వద్ద ఆవిష్కృతమైంది. చైనా విస్తరణవాదంతో విసిగిపోయిన కొందరు పాకిస్థానీ మానవహక్కుల కార్యకర్తలు భారతీయులతో కలిసి లండన్లోని చైనా రాయబార కార�
తక్కువ సమయంలోనే భారతీయులు టిబెట్ భూభాగంలో ఉన్న కైలాష్-మానససరోవర్ యాత్రను పూర్తి చేసే అవకాశం ఇప్పుడు కొత్త మార్గం ద్వారా కలిగింది. గత శుక్రవారం భారత రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉత్తరాఖండ్ నుంచి కైలాష్ మానససరోవర్ చేరుకునేలా 80కిలోమీటర్ల క�
విశాఖ ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కంపెనీ మెయిన్ గేటు ముందు ధర్నా చేపట్టడంతో… పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వి వాంట్ జస్టిస్..న్యా
తబ్లిగీ జమాత్ సభ్యులను క్వారంటైన్ కోసం తమ పొరుగునే ఉన్న స్కూల్ నుంచి వేరొక చోటుకి తరలించాలంటూ ఢిల్లీలోని గులాబి బాగ్ ఏరియా నివాసితులు ఆందోళనకు దిగారు. తబ్లిగీ సభ్యుల వల్ల తమ ఏరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ హోం మంత్రికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలోని విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఏకంగా కార్యకర్తలు ఆమె ఇంటి ముందే ధర్నాకి
ఓ వైపు దేశంలోని అన్నీ రాష్ట్రాలు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మాల్స్,సినిమా థియేటర్లు వంటివన్నీ మూసివేసి, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం లేదా ఎక్కువమంది ఒక చోట చేరవద్దు అని వీలైతే పెళ్లిళ్లు,నిశ�
దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవ
ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్పూర్ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మ�
ఢిల్లీలో ఆదివారం(ఫిబ్రవరి-23,2020)పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్పూర్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న జఫ్రాబాద్ ఏర�