Home » Protest
‘Delhi Chalo’ protest : రైతన్నపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు పోలీసులు. రైతులు చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ సంఖ్యలో వస్తున్న రైతులను నిలువరించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోలగిస్తూ..ముందుకు క�
Thousands of Punjabi farmers on the border : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా..పంజాబ్ రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. 2020, నవంబర్ 26వ తేదీ గురువారం మార్చ్ టు ఢిల్లీకి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో రైతులు పాదయాత్రగా తరలివస్తున్నారు. దేశ రాజధాన�
Punjab Farmers Against Farm Laws Meet Centre ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల రైతులతో సహా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ‘రైతు వ్య�
Telangana Congress Leaders protest : తెలంగాణ రాష్ట్రంలో సన్నాల కొనుగోలుపై నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఇష్యూపై నిన్నమొన్నటి వరకు రైతులు ఆందోళన చేపట్టగా… ఇప్పుడు పొలిటికల్ పార్టీలు కూడా ఎంటరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగాయి. స�
10 rupees coins: ఏ నోట పుట్టిన పుకారో కానీ… 10 రూపాయల కాయిన్లు పత్తా లేకుండా పోయాయి. 10 రూపాయల కాయిన్లు చెల్లవనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీంతో అవి ఎక్కడా కనిపించడం లేదు. వాటిని తీసుకోవడానికి అంతా నిరాకరిస్తున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లా బోగడ్ అనే ఊర�
Hyderabad flood victims Protests : వరద సాయం విషయంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. సగమే డబ్బులు ఇచ్చారంటూ కొందరు…రూపాయీ కూడా ఇవ్వలేదంటూ మరికొందరు…ధర్నాలు చేపట్టారు. మరి ఈ వరద సాయం నిలిపివేత తాత్కాలికమా..లేదంటే పూర్తిగా వరద సాయం ఆగిపోనుందా..? హ�
Disha Father : నీ కుటుంబంలో ఇలా అయితే..సినిమా తీస్తావా ఆర్జీవీ అంటూ ప్రశ్నిస్తున్నారు దిశ తండ్రి, మహిళా సంఘాలు. ఆయన కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. రౌడీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ కాలనీ వద్ద ఉద్రిక్తత వాత�
Hathras case: Delhi CM joins protest ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలికి న్యాయం జరుగాలంటూ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆప్, భీమ్ ఆర్మీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన�
Telugu Desam Party : అంతర్వేది రథం దగ్ధం ఘటనతో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ …ఏకంగా సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసింది. ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, భక్తుల విశ్వాసాలను దెబ�
తానా భగత్స్ కదలిక కారణంగా, 930 మంది ప్రయాణికులు డాల్టన్గంజ్లోని రూకీ రాజధాని ఎక్స్ప్రెస్లో బస్సులో ప్రయాణించడానికి సిద్ధంగా ఉండగా, ఒక ప్రయాణీకురాలు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నేను రాజధాని ఎక్స్ప్రెస్ ద్వారా మాత్రమే వెళ్తాను. నేను బస్స�