Home » Protest
Khalsa Aid Helping Farmers: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు శుక్రవారం(మార్చి 5,2021) నాటికి 99వ రోజుకు చేరాయి. కేంద్రం దిగొచ్చే వ�
Bharat Bandh on 26 February: ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్కు రెడీ అయ్యాయి. ఫిబ్రవరి 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ-CAIT) పిలుపునిచ్చింది. దానికి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ స�
MLA arrest: జాతీయవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదలపై నిరసనగా.. దుకాణాలు మూస�
RJD MLA పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ బిహార్లోని మహువా నియోజకవర్గ ఆర్జేడీ ఎమ్మెల్యే ముకే
Rakesh Tikait నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు ఢిల్లీ సరిహద్దులను దాటి వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. హరియాణాలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్లో పాల్గొన్నటికాయిత్.. రైతులు తమ పొలాలను చూసుకు�
nationwide ‘rail roko’ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రైలురోకో నిర్వహిస్తున్నారు. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్రోకో ప్రారంభం కావల్సి ఉన్నా షెడ్యూల్ టైం కన్నా ముందుగానే రైళ్లను అడ్డుకుంటున్నారు రైత�
Visakhapatnam Steel Plant Privatization : విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉద్యమంలో పాల్గొనకపోతే ఒక ఇబ్బంది.. పాల్గొంటే మరో ఇబ్బంది నేతలను కాచుకుని ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో నేతలు ఉద్యమ బాట పడుతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటుపరమవ�
volunteers demand for salary hike: సచివాలయ వలంటీర్లు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల�
TDP supporters protest : చిత్తూరు జిల్లా మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అకారణంగా తమ నామినేషన్ తిరస్కరించారని టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. వైసీపీ నాయకులను కార్యాలయంలో ఉంచుకుని, తమను బయటకు గెంటేశారని.. ఇసుక నూతనపల్లి పంచాయతీ
Rakesh Tikait నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 69 రోజులుగా అన్నదాతలు చేస్తోన్న పోరాటం ఉవ్వెత్తున సాగుతోంది. చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ తికాయత్ మంగళవారం ప్రభుత్వాన్ని మరోసారి