Home » Puducherry
tamilisai soundararajan sworn as puducherry lg: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందర్ రాజన్ గురువారం(ఫిబ్రవరి 18,2021) ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్నివాస్లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిర�
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అదనపు బాధ్యతలు అందుకోనున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరికి గవర్నర్ గా కొనసాగుతున్న కిరణ్ బేడీని ఆ పదవి నుంచి తొలగించడంతో అక్కడి పాలనా బాధ్యతలు తమిళిసైకి ఇవ్వనున్నారు. ఈ మేర పుదుచ్చేరికి లెఫ్టినెంట�
After Cyclone Nivar : నివార్ తుపాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించింది. రానున్న 10 రోజుల్లో బంగాళాఖాతంలో మరో 3 తుపాన్లు వచ్చే అవకాశం ఉందంటూ బాంబు పేల్చింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావర�
Cyclone Nivar : నివార్ తుఫాన్ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటింది. ర�
severe nivar cyclone : నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు(నవంబర్ 26,2020) తెల్లవారుజామున తమి�
Nivar Cyclone : నివర్ తుఫాన్ దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫాన్గా మారింది. ఇది 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం ఉదయం వరకు తీవ్ర తుఫాన్గా మారనుంది. సాయంత్రం పుదుచ్చేరిలోని కరైకల్, చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని మామళ్ల�
rains with nivar cyclone : బంగాళా ఖాతంలో ఏర్పడిని తీవ్రవాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడింది. అది పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో నివర తుఫాను కేంద్రీకృతమైంది. ఇది మరో నాలుగు గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందన
Cyclone Nivar to hit south Andhra pradesh coast wednesday : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారమే వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి 450 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 480 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ది�
Puducherrycyclone warning for three states : ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలకు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ఆదివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా, తదుపరి 24 గంటల్లో తుపానుగా మ�
హాస్పిటల్ లోని కరోనా వార్డులో మరుగుదొడ్డి శుభ్రం చేశారు పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు. ఎన్నికలొస్తే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోని రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో… కరోనా విజృంభిస్తోన్న వేళ పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలి�