Home » Puri Jagannadh
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, పూర్తి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో �
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పలు సినిమాలు ఇటీవల రీ-రిలీజ్ చేయగా, వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున రీ-రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల ను�
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులన�
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల లైగర్ సినిమాతో డిజాస్టర్ను మూటగట్టుకున్నాడు. ఈ సినిమా ఎఫెక్ట్ నుండి ఆయన బయటపడి, తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే పూరితో సినిమా చేసేందుకు హీరోలెవరూ ఆసక్తి �
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను ఇటీవల వరుసగా రీ-రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇక రీసెంట్గా పవన్ ‘ఖుషి’ రీ-రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా రీ-రిలీజ్కి కూడా అభి�
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సినిమా వస్తుందంటే దాన్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా కూడా పూరీకి ఉన్న ప్రత్యేక ఫ్యాన్బేస్ ఆయన సినిమాలను ఖచ్చితంగా చూస్తారు. అయితే ఆయన తీసిన లైగర్ మూవీ బ�
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. క�
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలవడంతో పూరీని ఆడియెన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఈ సినిమాలో ఏముందని, దీన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేశారని లైగర్ టీ�
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో చిత్ర యూనిట్ ప్రొడ
టెంపర్ సినిమాకి వక్కంతం వంశీ రచయిత అనే సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్స్ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ కి భారీ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా గురించి వక్కంతం వంశీ మాట్లాడుతూ పూరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...........