Home » Puri Jagannadh
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు ఈ రోజే రిలీజయ్యాయి. ఆ సినిమాలను గుర్తు చేసుకుంటూ బన్నీ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూరి జగన్నాధ్ టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఉంది. పూరి - ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ కంగనా అంతకుముందే................
ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నేడు డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి బిగ్ బుల్ అనే క్యారెక్టర్ ని ప్రకటించారు చిత్రయూనిట్.
రామ్ మళ్ళీ పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ లా మారిపోయాడు. ఇన్ని రోజులు బోయపాటి వద్ద స్కంద సినిమా షూట్ చేసొచ్చిన రామ్ ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ కోసం మళ్ళీ తన హెయిర్ స్టైల్ ని చేంజ్ చేశాడు.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి.
పూరి లైగర్ తో భారీ దెబ్బ తినడంతో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు ఇటీవల. డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటించి 8 మార్చ్ 2024 లో రిలీజ్ చేస్తామని కూడా డేట్ ప్రకటించాడు పూరి. తాజాగా నేడు ఈ డబల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ ఇచ్చారు.
ఇటీవల కాలంలో టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి స్టార్ హీరోల పాత చిత్రాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఇలా విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి.
లైగర్ సినిమా వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్లు ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ పెద్దల ఎంట్రీతో ఎగ్జిబిటర్లు దీక్ష విరమించారు.