Home » push
రాజస్థాన్లో విషాదం నెలకొంది. డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది.
పిల్లలందరూ తమ స్నేహితులతో కలిసి ఏవిధంగా ఆటలు ఆడుకుంటారో అదే విధంగా ఏనుగు పిల్లలు కూడా తమ స్నేహితులతో కలిసి నీటిలో ఆటలు ఆడుతున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చే