-
Home » push
push
Ambulance Patient Died : డీజిల్ అయిపోవడంతో ఆగిన అంబులెన్స్.. రోగి మృతి
November 26, 2022 / 04:35 PM IST
రాజస్థాన్లో విషాదం నెలకొంది. డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది.
మనుషుల్లానే మిత్రులతో జలకాలాడుతున్న ఏనుగు పిల్లలు.. వీడియో వైరల్
June 26, 2020 / 01:01 PM IST
పిల్లలందరూ తమ స్నేహితులతో కలిసి ఏవిధంగా ఆటలు ఆడుకుంటారో అదే విధంగా ఏనుగు పిల్లలు కూడా తమ స్నేహితులతో కలిసి నీటిలో ఆటలు ఆడుతున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చే