Railway Stations

    ఇంకా పట్టాలెక్కని ప్యాసింజర్‌ రైళ్లు.. కేంద్రం తీరుపై ప్రయాణికుల ఆగ్రహం

    February 15, 2021 / 12:27 PM IST

    till now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే స్టేషన్లు ఇప్పుడు బోసిపోయాయి. కరోనా ఆం�

    నేటి నుంచి పల్స్‌ పోలియో.. హైదరాబాద్‌లో నాలుగు రోజులు

    January 31, 2021 / 08:04 AM IST

    Pulse polio vaccination : ఓ వైపు కోవిడ్‌ కట్టడికి వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి పల్స్‌ పోలియో వ్యాక్సినేషన్ జరగనుంది. పల్స్‌ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. మూడు రోజుల పాట�

    దక్షిణమధ్య రైల్వేలో 31 రైల్వే స్టేషన్లు తాత్కాలికంగా క్లోజ్

    January 29, 2021 / 05:26 PM IST

    railway stations temporarily closed :  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయం లేని కారణంగా..ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఫిబ్రవరి 01 నుంచి 29, ఏప్రిల్ 01 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతపడుతాయని తెల

    రైల్వే స్టేషన్లలో ఉర్దూ తొలగింపు…సంస్కృతంలోనే సైన్ బోర్డులు

    January 19, 2020 / 02:52 PM IST

    ఉత్తరాఖండ్ లో రెండవ అధికార భాషగా ఉన్న సంస్కృతాన్ని మరితంగా ప్రమోట్ చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని మొత్తం ఉర్దు సైన్ బోర్డులను సంస్కృతంతో రీప్లేస్ చేయాలని రైల్�

    రైల్వే స్టేషన్లలో మీల్స్, బ్రేక్ ఫాస్ట్ కొత్త ధరలు ఇవే

    December 24, 2019 / 01:00 PM IST

    రైల్వే స్టేషన్లలో స్టాటిక్ యూనిట్లపై అందించే ప్రామాణిక మీల్స్‌పై టారిఫ్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ మేరకు భారతీయ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎక్స్ ప్రెస్/మెయిల్ రైళ్లలో సవరించిన మెనూత

    పౌరసత్వ సవరణ చట్టం : వెస్ట్ బెంగాల్‌లో రైళ్లకు నిప్పు

    December 14, 2019 / 02:10 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో నిరసనలు పెరుగుతున్నాయి. లగోలా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు న�

    ఇదొక రికార్డు : రైల్వే మొత్తం వైఫై

    November 21, 2019 / 03:06 AM IST

    ఉచితంగా వైఫై అందించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డు సృష్టించింది. జోన్‌లోని అన్ని స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన దేశంలోని రెండో జోన్‌గా ఘనత సాధించింది. ప్రస్తుతం 574 స్టేషన్‌లో ఈ వసతిని కల్పించినట్లు దక్షిణ మధ�

    రైల్వే స్పెషల్ డ్రైవ్ : రూ.14.51లక్షల ఈ-టికెట్లు స్వాధీనం

    October 29, 2019 / 10:35 AM IST

    దీపావళి పండుగ సందర్భంగా రైల్వే టికెట్లపై దళారుల దందాకు దక్షిణ మధ్య రైల్వే అడ్డుకట్టవేసింది. అనాధికారిక టికెట్ల విక్రయంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో రూ.14.51 లక్షల విలువైన ఈ-టికెట్లను బోర్డు స్వాధీనం చేసుకుంది. దీపావళి ప�

    ప్రైవేటీకరణకు సిద్ధమవుతోన్న 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లు

    October 10, 2019 / 02:00 PM IST

    రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతం చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే 150రైళ్లను, 50రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయాలనే పనిలో పడింది. ఈ మేర నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ లెటర్ ద్వారా తన అభిప్ర

    రైల్వేస్టేషన్ల పరిశుభ్రతపై సర్వే రిపోర్టు విడుదల

    October 2, 2019 / 03:02 PM IST

    దేశంలోని రైల్వే స్టేషన్ల పరిశుభ్రతపై నిర్వహించిన సర్వే రిపోర్టును బుధవారం (అక్టోబర్ 2, 2019) విడుదల రైల్వే శాఖ విడుదల చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన ప్రకారం మొదటిస్థానంలో జైపూర్ రైల్వేస్టేషన్, రెండో స్థానంలో జోధ్ పూ

10TV Telugu News