Home » Railway Stations
till now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే స్టేషన్లు ఇప్పుడు బోసిపోయాయి. కరోనా ఆం�
Pulse polio vaccination : ఓ వైపు కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ జరగనుంది. పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. మూడు రోజుల పాట�
railway stations temporarily closed : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయం లేని కారణంగా..ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఫిబ్రవరి 01 నుంచి 29, ఏప్రిల్ 01 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతపడుతాయని తెల
ఉత్తరాఖండ్ లో రెండవ అధికార భాషగా ఉన్న సంస్కృతాన్ని మరితంగా ప్రమోట్ చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని మొత్తం ఉర్దు సైన్ బోర్డులను సంస్కృతంతో రీప్లేస్ చేయాలని రైల్�
రైల్వే స్టేషన్లలో స్టాటిక్ యూనిట్లపై అందించే ప్రామాణిక మీల్స్పై టారిఫ్ను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ మేరకు భారతీయ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎక్స్ ప్రెస్/మెయిల్ రైళ్లలో సవరించిన మెనూత
పౌరసత్వ సవరణ చట్టం నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్లో నిరసనలు పెరుగుతున్నాయి. లగోలా రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు న�
ఉచితంగా వైఫై అందించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డు సృష్టించింది. జోన్లోని అన్ని స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన దేశంలోని రెండో జోన్గా ఘనత సాధించింది. ప్రస్తుతం 574 స్టేషన్లో ఈ వసతిని కల్పించినట్లు దక్షిణ మధ�
దీపావళి పండుగ సందర్భంగా రైల్వే టికెట్లపై దళారుల దందాకు దక్షిణ మధ్య రైల్వే అడ్డుకట్టవేసింది. అనాధికారిక టికెట్ల విక్రయంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో రూ.14.51 లక్షల విలువైన ఈ-టికెట్లను బోర్డు స్వాధీనం చేసుకుంది. దీపావళి ప�
రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతం చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే 150రైళ్లను, 50రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయాలనే పనిలో పడింది. ఈ మేర నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ లెటర్ ద్వారా తన అభిప్ర
దేశంలోని రైల్వే స్టేషన్ల పరిశుభ్రతపై నిర్వహించిన సర్వే రిపోర్టును బుధవారం (అక్టోబర్ 2, 2019) విడుదల రైల్వే శాఖ విడుదల చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన ప్రకారం మొదటిస్థానంలో జైపూర్ రైల్వేస్టేషన్, రెండో స్థానంలో జోధ్ పూ