Home » Railway Stations
హైదరాబాద్ లోని కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో కేవలం రూ.50 కే 15 రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకొనే అవకాశం కల్పించారు.
ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని
హర్యానాలోని రోహ్టక్ రైల్వే స్టేషన్కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చ
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం బస్, రైల్వే స్టేషనలలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు పరీక్షల నిర్వాహణ కన్వీనర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 01 �
సూరీడి భగభగలకు గొంతెండిపోతుంది. ఎన్ని నీళ్లు తాగినా నాలుక పిడుచకట్టుకుపోతోంది. దీనికి తోడు ప్రయాణాలంటే డబ్బులను మంచి నీళ్లలాగే ఖర్చుపెడితే తప్ప గొంతు తడుపుకోలేము. అందుకే ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టడానికి తక్కువ ఖర్చుకే చల్లటి మంచినీళ్లతో
భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే స్టేషన్లు వై-ఫై జోన్లగా మారిపోయాయి. ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఉచితంగా వై-ఫై సర్వీసు ఎంజాయ్ చేయవచ్చు.
డబ్బు ఆశతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అపరిశుభ్రమైన వాతావారణంలో గలీజ్ పనులు చేస్తున్నారు. ప్రజలను
హైదరాబాద్: తెలుగువారికి ముఖ్యమైన, పెద్ద పండగ సంక్రాంతి. సొంతూళ్లో సంక్రాంతి జరుపుకోవాలని అంతా ఆశపడతారు. మరీ ముఖ్యంగా ఆంధ్రా వాళ్లు. ఏపీలో సంక్రాంతి పండగని చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఏ పండక్కి వెళ్లినా, వెళ్లకపోయినా సంక్రాంతికి మాత్రం కచ్�
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్లను నడుపుతోంది. ఇప్పటికే 13 రైళ్లను ప్రత్యేక ఛార్జీల రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ర�