raitu bandu

    అదృష్టవంతులు : తెలంగాణ రైతులకు ఏడాదికి రూ.16వేలు

    February 1, 2019 / 09:23 AM IST

    దేశవ్యాప్తంగా రైతులకు మోడీ బందు పథకం అమల్లోకి వచ్చింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6వేల రూపాయలు ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. మూడు విడతల్లో.. ఒక్కో వాయిదాలో 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లో ఈ డబ్బ�

10TV Telugu News