Home » Rajahmundry
రాష్ట్ర అభివృద్ధే మాకు ముఖ్యం అని తేల్చి చెప్పారు జనసేనాని పవన్. జనసేన-టీడీపీ ప్రభుత్వం రావడమే వైసీపీకి విరుగుడు అని వ్యాఖ్యానించారు. Pawan Kalyan
ఉమ్మడి పోరాటం, తాజా రాజకీయ పరిణామాలతోపాటు ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీలు సమన్వయ కమిటీలను ప్రకటించాయి.
నిజమైన రాజకీయాలు చేసే సత్తా పవన్ కు లేదని స్పష్టం చేశారు. పవన్ ను నడిపిస్తున్నది చంద్రబాబు అని ఆరోపించారు.
ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రపదేశ్ వాసులు ప్రయాణిస్తున్నారు. వీరి క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో పలువరు క్షేమంగానే ఉన్నారని కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం అందింది.
చంద్రబాబు, లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో, రాజకీయం చేసేది ఏపీలో అని మార్గాని భరత్ విమర్శించారు.
మహానాడు ద్వారా మళ్ళీ చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజు. పార్టీ సింబల్ సైకిల్,సైకిల్ అంటూ సామాన్యుడి వాహనం. ఇప్పుడు అదే సైకిల్ ని ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తున్నా.సంపద సృష్టించడం, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేరువ చేసిన పార్టీ టీడీపీ.
అమరావతి ఎలక్ట్రానిక్ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగొడుతున్నారంటూ మరో తీర్మానం చేయనున్నారు.
రెండు రోజుల మహానాడుకు సర్వం సిద్దం
సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపిస్తున్నారు.