Home » Rajahmundry
శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించనున్నారు.. ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ ల నిశ్చాతార్థం ఆగస్టు 8 (గురువారం) జరిగిన సంగతి తెలిసిందే.
వరద ప్రభావం పెరగడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 15 రోజులుగా 4 గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణిస్తున్నారు.
విశ్వక్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో తన మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడని ప్రేక్షకులు అంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్దికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఆయనను సురక్షితంగా వేదిక పైనుంచి తరలించారు.
రాజమండ్రి నేలపై నిలబడినందుకు సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు రాజమండ్రి నెలవు అని కొనియాడారు.
బెయిల్ మంజూరు అయిన తరువాత చంద్రబాబు ఈరోజు రాత్రికి రాజమండ్రి నుంచి అమరావతికి చేరుకోనున్నారు. తరువాత శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ చేరుకుని కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు.
అప్పటి నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, మదురై, విజయవాడ, ఎర్నాకులం (కొచ్చి), నోయిడా, పూణే, హైదరాబాద్, ఇండోర్, విశాఖపట్నం, గుర్గావ్, మైసూరు వంటి ఇతర నగరాలకు విస్తరించింది.
వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్తోంది. ఎవరు మాట్లాడితే వారిని ఈ ప్రభుత్వం హింసిస్తోంది. Nara Lokesh