Home » Rajamouli
ప్రతి సంవత్సరం లాగే టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో చోటు సాధించిన మొదటి ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ లిస్ట్ లో రాజమౌళి చోటు సంపాదించడంతో అభిమానులు, నెటిజన్లు. పలువు�
తాజాగా 2023 సంవత్సరానికి టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి కేవలం ఇద్దరికీ మాత్రమే చోటు దక్కడ విశేషం.
బుధవారం (ఏప్రిల్ 12) రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి తనకు సినీ పరిశ్రమలో బాగా క్లోజ్ గా ఉండే పలువురిని ఆహ్వానించాడు. ఈ పార్టీకి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, నిర్మాత శిరీష్, మైత్రి సంస్థ నిర్మాతలు, �
తాజాగా బుధవారం (ఏప్రిల్ 12) రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి తనకు సినీ పరిశ్రమలో బాగా క్లోజ్ గా ఉండే పలువురిని ఆహ్వానించాడు.
బాహుబలి, RRR చిత్రాలతో ఇండియాలో స్టార్ హీరోతో సమానంగా స్టార్డమ్ సంపాదించుకున్న రాజమౌళి (Rajamouli) ని.. పలువురు అధికారులు ప్రజల్లో సామజిక అవగాహనా కల్పించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే..
రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతో ఆసక్తి నెలకుంది. కాగా ఈ సినిమాలో మహేష్ పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందట.
తాజాగా ఆదివారం (ఏప్రిల్ 10)న టాలీవుడ్ అంతా కలిసి కీరవాణి, చంద్రబోస్, RRR యూనిట్ ని అభినందించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఎన్టీఆర్ (NTR), రాజమౌళి (Rajamouli) కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ సింహాద్రి. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని ఆకాశంలో విమానంతో చాలా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు.
నాటు నాటు పాటకి గాను తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి (M M Keeravani), లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరి ఆదివారం టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఘానా సన్మానం చేసింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ లోని ప్రముఖ నిర�
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డును గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ ఎం.ఎంకీరవాణి, చంద్రబోస్లకి ఘన సన్మానం నిర్వహించారు.