Home » Rajamouli
ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్ లకు ప్రతిచోటా నీరాజనాలు పలుకుతున్నారు. వారికి జరుగుతున్న సన్మానాలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కెఎస్.రామారావు తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలు, ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు వరుసగా తమ అభిమానుల సినిమాలను రీ రిలీజ్ చేయమని కోరడం, నిర్మాతలు కూడా కలెక్షన్స్ వస్తుండటంతో సినిమాలని రీ రిలీజ్ చేస్తున
నిన్న (మార్చి 27) రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) ఇంటిలో ఉపాసన గ్రాండ్ పార్టీ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ లోని ప్రముఖులతో పాటు RRR ఫ్యామిలీ కూడా హాజరయ్యింది. ఇక అందరి సమక్షంలో చిరు RRR టీంని సత్కరించాడు.
నిన్న నైట్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే పార్టీలో చిరంజీవి (Chiranjeevi) ఆస్కార్ అందుకున్న RRR టీంని సన్మానించాడు.
ఆస్కార్ (Oscar) వేడుకకు ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) టికెట్స్ కొనుకొని వెళ్లారు అంటూ వస్తున్న వార్తలు పై రాజమౌళి తనయుడు కార్తికేయ రెస్పాండ్ అయ్యాడు.
RRR చిత్ర యూనిట్ ఆస్కార్ క్యాంపైన్ కోసం ఎంత ఖర్చు చేసిందో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలియజేశాడు. అలాగే ఆస్కార్ (Oscar) అవార్డుని కొన్నారు అన్న వార్తలు పై కూడా స్పందించాడు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసే ప్రతి హీరో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటాడని అందరికీ ఓ నమ్మకం. అయితే, రాజమౌళి సినిమా తరువాత ఎవరితో సినిమా చేసినా ఫ్లాప్ ను మూటగట్టుకుంటారు. మరి ఈ సెంటిమెంట్ ను ఆర్ఆర్ఆర్ హీరోలు బ్రేక్ చేస్తార�
ఇటీవల గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ అవార్డుని చంద్రబోస్.. కీరవాణి (M M Keeravani) చెల్లి ఎం ఎం శ్రీలేఖకు గురుదక్షిణగా అందించి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలయికలో రాజమౌళి తెరకెక్కించిన RRR నేటితో ఇది పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు RRR సృష్టించిన ప్రభంజనం ఏంటో ఒకసారి తెలుసుకుందామా?
దిల్ రాజు నిర్మాణ సంస్థ తరపున RRR టీం కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. వరల్డ్ గ్లోబ్, నాటు నాటు స్టెప్ ఫోటో, క్లాప్, సినిమా రీల్.. ఇలా సినిమాకు సంబంధించినవి అన్ని ఉండేలా ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. ఈ గిఫ్ట్స్ ని నిర్మాత దిల్ రాజు, శిరీష్, హన్షిత రెడ్