Home » Rakul Preet Singh
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంత చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం తమిళంలో ఇండియన్ 2, ఏలియన్ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని ఒక్కసారిగా హీటెక్కిచేసింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ర్యాంప్ వాక్ లో పాల్గొనగా ఇలా ట్రెడిషినల్ లెహంగాలో మెరిపించింది.
ఇటీవలే శివకార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా మహా వీరుడు సినిమా ఆగస్టు 11న రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. తాజాగా ఆ తర్వాతి సినిమా కూడా దీపావళికి రాబోతుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడంటే చాలా సోప్స్, చాలా యాడ్స్ వచ్చేయడంతో ప్రతి సెలబ్రిటీ ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉన్నారు. కానీ గతంలో లక్స్ సోప్ యాడ్ కోసం స్టార్ హీరోయిన్లు సైతం ఎదురుచూసేవాళ్ళు. ఆ సోప్ కంపెనీ కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని మాత్రమే తమ యాడ్స్ కి తీ�
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) సినిమాతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అదేంటో తెలుసా?
హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ మరికొంతమంది తమ ఫ్రెండ్స్ తో కలిసి హోలీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే మరీ ఎక్కువ చేస్తున్నారు. హిందీ సినిమా, ప్రాంతీయ సినిమాలు రెండూ భారతీయ సినీ పరిశ్రమలే, అది గుర్తుంచుకోవాలి. ఒకదానితో ఒకటి పోల్చడం కరెక్ట్ కాదు........................
ఉలగనాయగన్ కమల్ హాసన్ 'విక్రమ్' ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ గండికోటలో జరుగుతుంది. దీంతో కమల్ హాసన్ ని చూసేందుకు అభిమానులు గండికోట చేరుకున్నారు.
పాన్ ఇండియా ట్యాగ్ పై రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ఉన్నది ఒక్కటే ఇండియా. ఇండియా అంటే ఇండియా అంతే. కరోనా తర్వాత ఓటీటీకి ఆదరణ పెరిగింది. దీంతో ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. కొరియన్ సిరీస్ లు కూడా................
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న ఈ భామ.. తాజాగా ట్రెండీ లుక్స్తో అదరగొడుతుంది.