Home » rats eat cash
మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు కొరికేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు.