Home » RBI
పబ్లిక్ హాలిడేస్, పండుగ సెలవులు లాంటి అంశాలేమీ ఇకపై జీతాలు ఆలస్యంగా రావడానికి కారణం కావు. ఆగష్టు 1 నుంచి శాలరీ, పెన్షన్, సేవింగ్స్ పై వడ్డీ, డివిడెంట్లు ఇతర పెట్టుబడులు పేమెంట్లు అన్నింటికీ ఒకటే సొల్యూషన్ ....
దొంగ నోట్ల కట్టడికి, బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని మోడీ గతంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లు తెచ్చారు. మరి ప్రధాని మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అనుమానాలు కలగక మానవ
ఆటో లోన్ కస్టమర్లకు తప్పుడు కారణాలతో పెనాల్టీ వేస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10కోట్ల ఫైన్ విధించింది. ఓ వ్యక్తి చేసిన కంప్లైంట్ రీత్యా హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఆరుగురు ఉద్యోగులను తొలగించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లను ముద్రించబోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లోనూ కొత్తగా రెండువేల నోట్లు ముద్రించలేదని వెల్లడించింది.
ఆర్బీఐ ఆదేశాలను ధిక్కరించి ఉల్లంఘనకు పాల్పడిన నాలుగు బ్యాంకులకు జరిమానా విధించింది. సెంట్రల్ బ్యాంక్, సిటీ యూనియన్
NEFT సర్వీసులు నిలిచిపోనున్నాయి. దాదాపు 14 గంటల పాటు NEFT ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. మే 23 ఆదివారం 14 గంటల వరకు NEFT సేవలు పనిచేయవమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్రకటనలో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న సమయంలో దేశంలోని వైద్య సదుపాయాలు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదరువుతున్నాయి.
భారతదేశాన్ని కొవిడ్-19 సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా చికిత్సకు అవసరమైన వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది.
భారతదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది. దేశం కొవిడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ల దిశగా అడుగులు వేస్తున్నాయి.
మే నెల వచ్చేస్తోంది. ఈ నెలలో మొత్తం 31 రోజులుంటే..12 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి.