Home » RBI
ఈ ఆర్థిక సంవత్సరానికి 6వ విడత సావరిన్ గోల్డ్ బాండ్ల(సార్వభౌమ పసిడి బాండ్లు) జారీ ప్రక్రియ మొదలైంది. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనడానికి ఇది మంచి అవకాశం అని నిపుణులు
డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు గమనిక. ఇకపై మీరు మీ కార్డు నెంబర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందులు తప్పువు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా
లాకర్లపై బ్యాంకుల బాధ్యతను పరిమితం చేస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటించించింది.
ఏటీఎంలలో డబ్బులు ఉంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇకపై బ్యాంకులకు భారీగా జరిమానా పడుతుంది. నగదు కొరత కారణంగా వినియోగదారుడు ఏటీఎం నుంచి ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తే రూ.10వేల జరిమానా కట్టాల్సి వస్తుందని బ్యాంకులకు స్పష్టం చేసింది
వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది.
ఆగస్టు 1 వచ్చేస్తోంది. కొత్త నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆగస్ట్ 1 రావడంతోపాటు కొత్త రూల్స్ కూడా తెస్తోంది. ఒకటో తేదీ నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కువగా భారం పడనుంది.
ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్కార్డ్ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధించింది. జూలై 22 నుంచి మాస్టర్ కొత్త కార్డుల జారీపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
2020 మే నెలలో బంగారంపై రుణాలు రూ.46,415 కోట్లు. ఈ ఏడాది మే నెలలో రుణాలు రూ.62,101 కోట్లకు పెరిగాయి. గత మార్చిలో బంగారం తాకట్టు పెట్టి 25.9 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. గత మే నెలలో బంగారంపై తీసుకున్న అప్పులు 33.8 శాతం పెరిగాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ �
2021, జూలై నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యదాతథంగా పనిచేస్తున్నాయి
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్ఛేంజ్ ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది.